Home » politics
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె
మే 9న ఇమ్రాన్ అరెస్ట్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ ఐటీ దాడులు చేయడం, కేసులు వేయడం లాం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.
యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
ముందు టొమాటో ధరల పెరుగుదల గురించి రాఖీ సావంత్ మాట్లాడింది. టమాటా ధరలు పెరుగుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తన ఇంట్లో టమాటా మొక్కను తానే పెంచుకోవాలని, వాటి నుంచి టమోటాలు తెంపుకుని తినాలని రాఖీ చెప్పింది.