Home » politics
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
రామచరితమానస్పై రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒక కళాశాల కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచరితమానస్ను వెనుకబడిన కులాలను అవమానించ
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్ల
దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అ�
అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పా
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన �