Home » polls
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్పీ నుంచి ఎస్పీలోకి వెళ్లారని మాయావతి అన్నా
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.
రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశంలోని విపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టంది. రాష్ట్రపతి ఎన్నికకు మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండడంతో అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మెగా ర్యాలీ
గుజరాత్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది దశల ఎన్నికల్లో పోటీ చేసే 148మంది అభ్యర్థుల జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది.
Assam polls 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో జరగనున్న ఎన్నికలు మర్చి-27నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి-27న ఫేజ్-1లో భాగంగా 47అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 47 స్థానాల సంబంధించి 40మంది అభ్యర్థుల జాబితాను శనివారం రాత్రి కాంగ్రెస్
AIADMK releases first list of six candidates, CM Palaniswami to contest from Edappadi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది అన్నాడీఎంకే. ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఈ లిస్ట్ లో సీఎం,డిప్యూటీ సీఎం,మత్యశాఖ మంత్రి,న్యాయశాఖ మంత్రి,మరో ఇద్�