-
Home » Pollution
Pollution
తరుచూ కళ్ళు ఎర్రగా మారి, దురద పెడుతున్నాయా? ఈ సమస్య కారణం అవ్వొచ్చు.. జాగ్రత్తగా ఉండండి.
Itchy Eyes: కళ్ళు ఎర్రబడటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి గాలి కాలుష్యం, పుప్పొడి ధూళి, మొదలైనవి కళ్ల అలర్జీకి కారణమవుతాయి
డేంజర్ బెల్స్.. పెను ప్రమాదంలో హైదరాబాద్, పుణె, బెంగళూరు..!
ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతోంది? దానికి కారణం ఏంటి?
Free Petrol : వాహనదారులకు బంపర్ ఆఫర్.. హైదరాబాద్లో పెట్రోల్ ఫ్రీ, మీకు కావాలంటే వెంటనే ఇలా చేయండి..
హైటెక్ సిటీ సమీపంలోని లెమన్ ట్రీ దగ్గరున్న ఇండియన్ ఆయిల్ బంకుతో పాటు ఐకియా స్టోర్స్ సమీపంలోని బంకులో ఈ ఆఫర్ ఉంది. Free Petrol
New York : న్యూయార్క్లో ఆరంజ్ కలర్లోకి మారిన ఆకాశం.. కారణం అదే..
న్యూయార్క్ వాయు కాలుష్యంలో చిక్కుకుంది. అడవి మంటల కారణంగా పలు నగరాల్ని దట్టమైన పొగ కమ్మేయడంతో ఆకాశం ఆరంజ్ కలర్లోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Extreme Heat : ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే..?
ఇలా భూమి మండిపోడానికి గ్రీన్హౌస్ వాయువుల కారణం ఒక్కటే కాదు. మన జీవనశైలి కూడా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
World Without Tomatoes: కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది : శాస్త్రవేత్తల హెచ్చరిక
కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Hyderabad Auto : హైదరాబాద్లో ఆటోలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆ
Pharma Companies: ఫార్మా కంపెనీల పొల్యూషన్పై NGT సీరియస్
ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేంద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో.
Supreme Court : వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది.
Pollution: Be Careful.. తీవ్రంగా వాయు కాలుష్యం.. వారు బయటకు రావొద్దు
దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.