Home » ponguleti sudhakar reddy
సీరియస్ మీటింగ్ జరిగితే వెనుకాల కూర్చుని ముచ్చట్లు పెట్టడం సరికాదని అభయ్ పటేల్ హెచ్చరించారట.
కాకతీయ యూనివర్సిటీలో కొన్ని టెండర్ల వ్యవహారంలోనూ తమకు సమాచారం లేదని మంత్రితోపాటు, కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన..
పోలవరం ప్రాజెక్టుపై ఎన్టీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాసిన లేఖను పిటిషన్ గా పరిగణించిన ఎన్జీటీ విచారణ చేపట్టింది