Home » Pooja Vidhanam
బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు.
ఈ రెండు దానం ఇస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు చేకూరతాయి. తొలి రోజున తెల్లవారుజామున..
ధన త్రయోదశి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు యమ దీపం వెలిగిస్తుంటారు. ఈ చేయడం వల్ల ద్వారా సర్వ మృత్యు దోషాలు తొలగిపోవడంతోపాటు.. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు సైతం దూరమవుతాయని నమ్ముతారు.
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాక్షి గణపతి స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు.