Home » Poor Students
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పేద పిల్లలకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఈసారి మొట్టికాయలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. ‘‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి. ల�
కరోనా వల్ల చదువులకు దూరం అయిన పిల్లలకే కాకుండా మురికివాడల్లో ఉండే పేద పిల్లల కోసం ఓ స్వచ్చంద సంస్థ పరుగులు పెట్టే పాఠశాలను ఏర్పాటు చేసింది. పిల్లలకు కడుపు నింపి చదువులు చెబుతోంది. బస్సుల్లో పిల్లలను ఎక్కించుకుని పాఠాలు చెబుతోంది. అలా ఢిల్ల�
పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు రిపేర్ చేసి.. ఆన్�
కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక వెన్నలాంటి మనస్సు కలిగిన వాడు ఆ పోలీస్. పేదపిల్లలంటే జాలి. కేవలం వారిమీద జాలిపడి వదిలేయకుండా తన బిజీ బిజీ డ్యూటీ చేసుకుంటూనే 30మంది పేదపిల్లలకు పాఠాలు చెబుతున్నారు కర్ణాటక సబ్ ఇన్స్స్పెక్టర్ శాంతప్ప జడేమనవర్.
అమ్మానాన్నా ఇచ్చిన పాకెట్ మనీతో చిరుతిళ్లు తినే చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.