Home » population
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్వేవ్ పీక్స్కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.
India has the world”s largest diaspora population భారత్ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. శనివారం(జనవరి-16,2020) ఐక్య�
India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. సోమవారం
Weather alone virtually no effect spread of the coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. కానీ, వాస్తవానికి కరోనావైరస్ వ్యాప్తిపై వాతావరణం ఒక్కటి మాత్రమే ప్రభావం చూపదు. దీనికి మనుషుల్లో వ్యక్తిగత ప్రవర్�
భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో సాధారణ ప్రక్రియలో హార్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ వ్యూహాత్మక ఎంపిక లేదాఆప్షన్ గా ఉండదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిప�
పిల్లలు పుట్టడంలో ప్రపంచవ్యాప్త పతనంకై ప్రపంచం తప్పుగా తయారైంది. ఇది సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం అంటే దాదాపు ప్రతి దేశం శతాబ్దం చివరి నాటికి జనాభా తగ్గిపోవచ్చు.స్పెయిన్
గత 50 ఏళ్లలో ప్రపంచంలోని 142.6 మిలియన్ల మంది మహిళలు జనాభా లెక్కల నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఒక్క భారతదేశంలోనే 45.8 మిలియన్లు మహిళలు అదృశ్యమైయ్యారని ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అదృశ్యమైన మహిళల్లో చైనాతో పాటు దేశంలో �