Home » power crisis
తెలంగాణలోని భూపాలపల్లి ధర్మల్ విద్యుత్ కేంద్రంపై కేంద్రం కన్నేసింది. ఇక్కడకు బొగ్గు సరఫరా ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించింది.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.
దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది.
బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనలు నెలకొన్నాయి. పలు రాష్ట్రాలు కరెంట్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద
ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే
దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి..
ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం.
బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు కరెంట్ సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. విద్యుత్ కేంద్రాలు...పవర్ ఉత్పత్తి చేయడానికి తగినంత బొగ్గు
బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయంటోంది. కానీ, రాష్ట్రాల్లో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రజలను ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ కోరారు.