Home » Power Cuts
ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని..
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్ సంక్షోభ
ఇప్పటికే అనధికారికంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు చేస్తున్న డిస్కం సంస్థలు ఇదే పరిస్థితి కొనసాగితే అధికారికంగానే కోతలకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇదే సమయంలో మరోవైపు పరిశ్రమలతో కూడా..
దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి..
బొగ్గు కొరత వల్ల కరెంటు కోతలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ముందుగా గృహ వినియోగదారులపై ప్రభావం పడనుంది.
ఏపీలో త్వరలోనే కరెంటు కోతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదారు నెలలు.. జనం విద్యుత్ ఆదా చేయాల్సిందే. లేదంటే.. కోతలు తప్పవు. దేశంలో పడిపోయిన బొగ్గు నిల్వలే ఇందుకు కారణం.
వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Mayor Vijayalakshmi’s letter to GHMC Commissioner : కరెంట్ కోతలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. కరెంట్ కోతలతో క్యాంప్ ఆఫీస్లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా వరుస కరెంట్ కోతలతో పనులు వాయిదా పడు�
జార్ఖండ్ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్ ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న