-
Home » Power Plant
Power Plant
CM KCR: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
November 29, 2022 / 02:01 AM ISTCM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో…
స్పేస్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
June 29, 2022 / 08:22 PM ISTస్పేస్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
June 27, 2022 / 04:43 PM ISTChina Solar Plant : అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం.. ప్రపంచ దేశాలన్నీ ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం అందరికంటే ముందే పని షురూ చేసింది.
Minister Jagadish Reddy : మీ బానిసలు అధికారంలో లేరు- మంత్రి జగదీష్ రెడ్డి
June 30, 2021 / 08:02 PM ISTశ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని... జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు..శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటన
August 21, 2020 / 08:17 PM IST‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో…
మంటలు ఎగిసి పడటంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం…
August 21, 2020 / 07:31 PM ISTశ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది.…
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి…జెన్కో అధికారిక ప్రకటన
August 21, 2020 / 05:44 PM ISTశ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని…
శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు
August 21, 2020 / 06:17 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా…
మందాకిని మాకివ్వండి : ప్రధానికి సీఎం జగన్ లేఖ
November 5, 2019 / 10:43 AM ISTఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్కు
ప్రపంచంలో తొలిసారి సముద్ర కెరటాలపై పవర్ ప్లాంట్
September 17, 2019 / 04:48 AM ISTరష్యా అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర అలలపై తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని(న్యూ క్లియర్ పవర్ ప్లాంట్) ప్రారంభించనుంది. అలస్కా నుంచి బెరింగ్ సముద్రం మీదుగా గమ్యస్థానానికి చేరుకుంది. రష్యా…