-
Home » Power Plant
Power Plant
CM KCR: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
CM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలి�
స్పేస్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
స్పేస్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
China Solar Plant : అంతరిక్షంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం.. ప్రపంచ దేశాలన్నీ ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం అందరికంటే ముందే పని షురూ చేసింది.
Minister Jagadish Reddy : మీ బానిసలు అధికారంలో లేరు- మంత్రి జగదీష్ రెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని... జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు..శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటన
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�
మంటలు ఎగిసి పడటంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం…
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి…జెన్కో అధికారిక ప్రకటన
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�
శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొ�
మందాకిని మాకివ్వండి : ప్రధానికి సీఎం జగన్ లేఖ
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్కు
ప్రపంచంలో తొలిసారి సముద్ర కెరటాలపై పవర్ ప్లాంట్
రష్యా అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర అలలపై తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని(న్యూ క్లియర్ పవర్ ప్లాంట్) ప్రారంభించనుంది. అలస్కా నుంచి బెరింగ్ సముద్రం మీదుగా గమ్యస్థానానికి చేరుకుంది. రష్య