CM KCR: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
CM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లారు. తొలుత ఫేజ్-1 లోని యూనిట్ -2 బాయిలర్ నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లిన సీఎం 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్ చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరును ట్రాన్స్ కో, జన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

CM KCR

CM KCR (1)

CM KCR (2)

CM KCR (3)

CM KCR (4)

CM KCR (5)

CM KCR (6)

CM KCR (7)

CM KCR (8)

CM KCR (9)

CM KCR (10)

CM KCR (11)

CM KCR (12)

CM KCR (13)

CM KCR (14)

CM KCR (15)

CM KCR (16)

CM KCR (17)

CM KCR (18)

CM KCR (19)

CM KCR (20)

CM KCR (21)