తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కసరత్తును ముమ్మరంచేసిన సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ సరిహద్దులోఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వ
CM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలి�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణ పనులను టీజెఎన్కో కు అప్పగించింది. 2014 లో ప్లాంటు కోసం స్థల పరిశీలన జరిగింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 8న పనులకు శంకుస్థాపన చేశారు.
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. వచ్చే నెల5న జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా వచ్చేనెల 5న సిద్దిపేట జిల్లా క�
సీఎం కేసీఆర్ ఈ రోజు (సోమవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొ�
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు.
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన పది రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. పలువ�