Home » Telangana CM
పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో..ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 13న మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీతో మ్యాచ్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రాక్టీస్ మొదలెట్టారు.
సినీ కార్మికులకు 10 కోట్ల రూపాయల ఫండ్ తాను ఇస్తానని చెప్పారు.
"మాకు అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని మా మంత్రివర్గ సహచారులు, మా పార్టీ అధ్యక్షుడు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసింది" అని రేవంత్ రెడ్డి తెలిపారు.
"కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు" అని కేటీఆర్ అన్నారు.
కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.
CM Revanth Reddy : హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో లిఫ్ట్లో స్వల్ప అంతరాయం కలిగింది. సీఎం ఎక్కిన లిఫ్ట్లో అంతరాయం కారణంగా ఒక్కసారిగా నిలిచిపోయింది.
CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పునకు సంబంధించి వస్తున్న వార్తలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.