Home » Prabhas
అవతార్ సినిమా హిందూ పురాణాలు ఆధారంగా దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించాడని మీలో ఎంతమందికి తెలుసు..? తెలియకపోతే ఇది చదివేయండి.
ప్రతి ఇండస్ట్రీలోను చాలామంది మంచి స్నేహితులైన వారు ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సింగర్స్ ఇలా మనసులు కలిసి స్నేహాన్ని పంచుకునే వారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఆగస్టు 6 ఆదివారం
సలార్ నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. డైనోసార్ ఎంట్రీకి టైం అయ్యిందంటూ..
తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ప్రభాస్ కల్కి 2898 AD సినిమా గురించి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో దీపికా పదుకొనే(Deepika Padukone) గురించి మాట్లాడాడు.
ఒక ఇండియన్ సినిమా కామిక్ కాన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. చిత్రయూనిట్ కల్కి సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది. తాజాగా 'ప్రాజెక్ట్ K' సినిమాగా మొదలుపెట్టి 'కల్కి 2898 AD' గా ఎలా మారింది అని ఒక వీడియో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సలార్ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
ప్రభాస్ కల్కి టీజర్ పై వచ్చిన రివ్యూస్ ని చెక్ చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో ప్రభాస్ అభిమానులు..
తాజాగా ప్రభాస్ పేరు వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ప్రభాస్ ఫేస్బుక్ పేజీ హ్యాక్ అవ్వడమే. ప్రభాస్ ఫేస్బుక్ పేజీ నిన్న రాత్రి హ్యాక్ అయింది.
మలయాళ నటుడు, డైరెక్టర్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ లో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నార�
కామిక్ కాన్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ....