Home » Pragathi Bhavan
ప్రగతిభవన్పై గతంలో అవాస్తవాలు ప్రచారం చేశారు
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు.
విద్యుత్పై సీరియస్ నేడు ప్రజా దర్బార్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.
ప్రగతి భవన్లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు.. మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతామని..అసాధ్యమైనదాన్నిసుస�
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాస
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ కేబినెట్ కీలక భేటీ!