Praja Chaitanya Yatra

    మూసీ పరివాహక ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడు వెళ్తారంటే..

    November 4, 2024 / 04:31 PM IST

    మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు.

    ముందుకా వెనక్కా : రోడ్డుపై కూర్చొన్న బాబు

    February 27, 2020 / 09:54 AM IST

    విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్‌పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు. చం

    ప్రజా చైతన్య యాత్ర జరిగేనా : విశాఖ ఎయిర్ పోర్టులోనే బాబు

    February 27, 2020 / 08:10 AM IST

    విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేయడంతో ఆ ప్రా�

    విశాఖలో టెన్షన్ : బాబు కాన్వాయ్‌పై చెప్పులు

    February 27, 2020 / 07:34 AM IST

    విశాఖలో హై టెన్షన్ నెలకొంది. ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్న బాబుకు సెగ తగిలింది. కాన్వాయ్‌ను వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. కొంతమంది చెప్పులు విసిరిందుకు ప్రయత్నించారు. దీంతో బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు శ్రమ�

    కుప్పంలో చంద్రాగ్రహం : ఇలాంటి చెత్త సీఎం చూడలే

    February 24, 2020 / 02:50 PM IST

    ఇలాంటి చెత్త సీఎం చూడలేంటున్నారు చంద్రబాబు. టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ పాలనపై దండెత్తుతున్నారు. వివిధ అంశాలను ఆయన తెరమీదకు తెస్తూ..విమర్శల వాన కురిపిస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టీడీపీ..జగ�

10TV Telugu News