-
Home » praja shanthi party
praja shanthi party
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా కోర్టు నుంచి స్టే తెచ్చా- కేఏ పాల్
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
ప్రజాశాంతి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాబూమోహన్
Babu Mohan KA Paul : తెలంగాణలో పోటీ చేస్తున్నాం.. ప్రజాశాంతి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాబూమోహన్
అంబేద్కర్కు విగ్రహం అవసరమా? దమ్ముంటే నాతో చర్చకు రండి- చంద్రబాబు, జగన్కు కేఏ పాల్ సవాల్
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
పవన్ కల్యాణ్కు కేఏ పాల్ బంపర్ ఆఫర్
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు?
KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్
తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.
KA Paul : వైజాగ్ స్టీల్ప్లాంట్ కోసం రూ.4 వేల కోట్లు రెడీ, కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తీర్చేస్తా : కేఏ పాల్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
KA Paul: బిల్గేట్స్ను చంద్రబాబుకు పరిచయం చేసింది నేనే.. కుటుంబ పాలన పోవాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి: కేఏ పాల్
బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన ద
KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
K.A.Paul: అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: కేఏ పాల్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
KA PAUL : వరుస మీటింగ్లతో జోరు పెంచిన పాల్..అమిత్ షాతో భేటీ వెనుక పెద్ద కథే ఉందంట..!
ఇంతకాలం పార్ట్ టైమ్ పాలిటిక్స్కే పరిమితమైన కేఏ పాల్... ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్గా మారినట్లుంది. వరుస హిట్టింగ్లు వరుస మీటింగ్లతో పాల్ జోరు పెంచడం వెనుక ఓ ఆసక్తికరమైన చర్చ చక్కర్లు కొడుతోంది.