Home » praja shanthi party
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
Babu Mohan KA Paul : తెలంగాణలో పోటీ చేస్తున్నాం.. ప్రజాశాంతి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాబూమోహన్
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు?
తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన ద
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇంతకాలం పార్ట్ టైమ్ పాలిటిక్స్కే పరిమితమైన కేఏ పాల్... ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్గా మారినట్లుంది. వరుస హిట్టింగ్లు వరుస మీటింగ్లతో పాల్ జోరు పెంచడం వెనుక ఓ ఆసక్తికరమైన చర్చ చక్కర్లు కొడుతోంది.