Home » prakasam news
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.
ప్రకాశం జిల్లాలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోయాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని అధికవడ్డీ ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. కొద్దీ కాలానికే బోర్టు తిప్పేస్తున్నారు. రెండేళ్లలో దాదాపు రూ.200 కోట్ల మోసాలు జరిగినట్లుగా తెలుస్తుంది.