-
Home » Prakash Javadekar
Prakash Javadekar
Chikoti Praveen : చీకోటి ప్రవీణ్కు బీజేపీ ఊహించని షాక్.. పార్టీలో చేరుదామని వెళితే
చీకోటి ప్రవీణ్ చేరిక విషయం తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకోటి ప్రవీణ్ చేరికను వెంటనే.. Chikoti Praveen
BJP Telangana: కాంగ్రెస్ కు కౌంటర్ గా కిషన్ రెడ్డి వ్యూహాలు.. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
Telangana elections 2023: నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరో తెలుసా?
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్ఛార్జిలను నియమిస్తూ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
Somu Veerraju : బీజేపీని గెలిపిస్తే.. రూ.50కే లిక్కర్, మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం..! సోమువీర్రాజు సంచలనం
ఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము
PM Modi: రవిశంకర ప్రసాద్, ప్రకాష్ జావడేకర్ ఉద్వాసనకు కారణమేంటి?
గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మ�
Ministers Resignation :12మంది మంత్రుల రాజీనామాలని ఆమోదించిన రాష్ట్రపతి
బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ..
CM Jagan Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతు బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్
Indian Railways : రైల్వేలకు 5 MHz స్పెక్ట్రమ్ కేటాయింపు
రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది.
Covid Vaccine Doses : 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా 1.92 కోట్ల డోసులు
వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రేపటి నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కి కరోనా
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.