-
Home » prakasham
prakasham
Balineni Srinivasa Reddy : మైత్రి మూవీస్ కి పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే ఆస్తులు రాసిచ్చి, రాజకీయాల నుంచి తప్పకుంటా : ఎమ్మెల్యే బాలినేని
వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
Prakasham : కొడుకుకు కరెంట్ షాక్ ఇచ్చి హత్యాయత్నం.. అడ్డొచ్చిన భార్యను గొంతు నులిమి చంపే ప్రయత్నం
మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రెండు తలల దూడ జననం.. ఈ వింత చూశారా..!
రెండుతలల దూడను చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
Corona cases Prakasam : ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం..19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు
ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
Husband Murder Wife Sucide : భర్త హత్య..గర్భంతో ఉన్న భార్య ఆత్మహత్య..
Wife Commits Sucide after Husband Murder : ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లైంది. ఆమెగర్భవతి అయ్యింది. ఇంతలోనే కలహాలు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మళ్లీ కలుస్తారనే ఆశతోనే జీవిస్తున్న క్రమంలో భర్త హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెల�
టీడీపీకి బిగ్ షాక్ :సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేష్
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి బాలకృష్ణ స్నేహితుడు
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి టీడీపీకి మరో షాక్ తగలనుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు కదిరి బాబూరావు వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్�
వచ్చాడయ్యో సామి : స్టెప్పులేసి ఇరగదీసిన ఎంపీ మాగుంట
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
డయల్ 100కు ఫోన్ చేసిన మహిళ : క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు
ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు.
‘రండి..ఓటేసి వెళ్లండి’: ఓటర్లకు కలెక్టర్ ఆహ్వాన పత్రిక
‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.