Home » Pramod Sawant
అధికార బీజేపీ ఉత్తరాఖండ్లో మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు లెక్కగట్టాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది.
2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు.
ఉత్తర్ప్రదేశ్లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది.
ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
దేశమంతా ఎదురుచూస్తోంది. సెమీ ఫైనల్ అంటే ఒప్పుకోకపోయినా.. చాలా పార్టీలు, ఎన్నో వర్గాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడ్ ఆఫ్ నేషన్ గా భావిస్తున్నాయి.
గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై బుధవారం అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప
కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమా షూటింగులపై కీలక నిర్ణయం తీసుకున్న గోవా ప్రభుత్వం..