Home » Pran Pratishtha
అయోధ్యలో రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తరువాత బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రెండోరోజూ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియను�
పండితుల వివరాల ప్రకారం.. 84సెకన్ల సమయం చాలా శుభప్రదమైంది. ఈ శుభముహూర్తంలో పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి.. రాంలల్లా జీవితం పవిత్రం అయ్యే 84 సెకన్లలో ప్రతిఒక్కరూ రాముడి నామాన్ని పటించాలి.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో అరుదైన సంగీత వాయిధ్యాలతో ధ్వనులు చేయనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారు.
అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సుమారు ఐదు గంటలు కొనసాగనుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 3గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.