Home » Prasad Labs
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సెప్టెంబర్ 22న జోష్ టాలెంట్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విచ్చేశారు.
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్..