Home » PRASANTH KISHORE
కేసీఆర్తో పీకే భేటీ అజెండా అదే..!
కాంగ్రెస్లో పీకే చేరిక ఖాయమేనా..?
ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎలాగైనా గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త
ఏడాది ప్రారంభంలో జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీపై భారీ విజయం సాధించినప్పటి నుండి టీఎంసీ పార్టీ..దేశ రాజకీయలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మె�