Home » prasar bharati
దరఖాస్తు చేసుకునే వారి వయసు 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ప్రసార భారతి 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లేదంటే డిగ్రీ ఉత్తీర్ణులై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
హిందుస్థాన్ సమాచార్నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్య
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రేడియో శ్రోతలకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ ఆలిండియా రేడియో (ఏఐఆర్) జాతీయ ఛానల్ ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రేడియోను మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. 1987 లో ప్రారంభమైన ఎయిర్ ఇండియా జాతీయ ఛానల్ రోజూ ఉదయ