Praveen Kumar

    ఏపీ హైకోర్టులో ఫస్ట్ డే : 42 కేసుల విచారణ 

    January 2, 2019 / 09:11 AM IST

    విజయవాడ : ఏపీలో హైకోర్టు బిజి బిజీగా వుంది. తొలిరోజునే కీలక కేసులపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న   హైకోర్టు విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. నగరంలోని గవ�

    56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు : ఏపీ సీజే 

    January 1, 2019 / 09:05 AM IST

    విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ �

10TV Telugu News