Home » Prayag Raj
ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా మొదలయ్యేముందు ఇటీవల పీఎం నరేంద్రమోదీ ప్రయాగ్ రాజ్ వెళ్లి పూజలు నిర్వహించారు.
బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గత 50 ఏళ్లుగా రచయితగా ఉన్న సీనియర్ స్టార్ రైటర్ ప్రయాగ్ రాజ్ మరణించారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో అచ్చు గుద్దినట్లుగా ఉండే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో తనదైన శైలిలో కొనసాగుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా సోమవారం ఘనంగా ముగిసింది.మకరసంక్రాంతి (జనవరి-15,2019)న ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాశివరాత్రి(మార్చి-4,2019) రోజు ముగిసింది. మొత్తం 49 ర�
యూపీ: ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవ�
ప్రధాన ఆకర్షణగా నాగ సాధువులు ఇకో ఫ్రెండ్లీ బాబాలంటు కామెంట్స్ ఉత్తరప్రదేశ్ : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అర్థం కుంభమేళా అంగరంగ వైభోగంగా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ..ఆ
శవాల మధ్య జీవనం కుంభమేళాలో అఘోరాల ప్రత్యేకత జీవన శైలిలో ప్రత్యేకత ఉత్తరప్రదేశ్ : కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు.. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకున�
అత్యంత అద్భుతంగా సాగుతోన్న ప్రయాగ రాజ్ కుంభమేళా 2వ రోజు వేలాదిగా స్నానాలు ఆచరించిన సాధువులు తొలిసారి అఖాడా పేరుతో టెంట్లు ఏర్పాటు చేసిన హిజ్రాలు సాధువుల్లాగే స్నానాలు అచరించిన హిజ్రాలు ప్రయాగ రాజ్ : కుంభమేళా అత్యంత అద్భుతంగా సాగుతోంది.. రె�
హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...