-
Home » prepared
prepared
Bathukamma Sarees Distribution : కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం..30 రకాల రంగులు, 240 డిజైన్లతో శారీస్
September 11, 2022 / 08:43 PM ISTబతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో…
WHO చీఫ్ హెచ్చరికలపై ఆనంద్ మహీంద్ర స్పందన అదుర్స్
September 8, 2020 / 06:57 PM ISTకరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ…
కరోనా ఆఖరి మహమ్మారి కాదు…తర్వాతి దానికి సిద్ధంగా ఉండండి : WHO చీఫ్ కీలక వ్యాఖ్యలు
September 8, 2020 / 05:32 PM ISTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో…
2 లక్షల మంది అభిప్రాయం తీసుకున్నాకే కొత్త విద్యావిధానం తెచ్చాం
September 7, 2020 / 04:24 PM ISTకొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యార్థుల్లో…
అంతా సిద్ధం : CM KCR కరీంనగర్ టూర్ షెడ్యూల్
December 30, 2019 / 12:34 AM ISTసీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదటి పర్యటన…
బాహుబలి దసరా: శరన్నవరాత్రి వేడుకల్లో మాహిష్మతి సామ్రాజ్యం
September 28, 2019 / 08:53 AM ISTదసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా భక్తులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఎన్ఐటీ ఫరీదాబాద్లో దసరా గ్రౌండ్ నవరాత్రుల దసరా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. …
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం
April 6, 2019 / 02:45 AM ISTరైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.