Home » prepared
బతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ చీరలు నేయిస్తున్నారు.
కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరికలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. మళ్లీ నిరాశకు గురి చేసేముందు, ప్రస్తుత మహ
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్య�
కొత్త విద్యావిధానం(NEP-2020)పై ఇవాళ గవర్నర్లతో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కలిసి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యా�
సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదట
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. దేశ వ్యాప్తంగా భక్తులు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఎన్ఐటీ ఫరీదాబాద్లో దసరా గ్రౌండ్ నవరాత్రుల దసరా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నా
రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.