Home » President Candidate
న్యాయవాదిగా, ఐఏఎస్ గా సేవలు అందించిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. అటువంటి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు,
గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తా�
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే యోచనలో పడింది ఎన్డీఏ. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అవకాశం ఉన�
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.