Home » PRESIDENT RAM NATH KOVIND
శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న..
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేయడానికంటే ముందే ట్విట్టర్ లో మోదీ విషెస్ చెప్పారు.
రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ ,గవర్నర్ తమిళిసై
ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
నేడు ముచ్చింతల్కు రాష్ట్రపతి
శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర...
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 4వ వారంలో హైదరాబాద్ రానున్నారు. ప్రతిఏటా శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు.