-
Home » President ramnath kovind
President ramnath kovind
Presidential Elections: 27న నామినేషన్ వేయనున్న యశ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్యర్థి 25న?
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలిపారు.
Padma Awards: రాష్ట్రపతి భవన్లో రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది. మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా..
President Convoy: రాష్ట్రపతి కాన్వాయిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాష్ట్రపతి కాన్వాయి వాహనశ్రేణిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
cm father:బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించండి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతికి సీఎం తండ్రి లేఖ
ఈవీఎంలు వినియోగించవద్దు.. బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించడి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
President Hyderabad tour: రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు
రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు
Chandrababu : 36 గంటల దీక్ష తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎవరెవరిని కలుస్తారంటే..
టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింప
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
Chinna Jeeyar Swamy : రామానుజ విగ్రహ ఆవిష్కరణకు రావాలని రాష్ట్రపతికి చిన్నజీయర్ స్వామి ఆహ్వానం
భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.
letter with blood : రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన కేదార్నాథ్ ఆలయ పూజారులు
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.
PM Modi: ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. ఇండియా దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్