Home » Presidential candidate
నా తల్లిదండ్రులు మెరుగైన జీవితం కోసం భారతదేశాన్ని విడిచిపెట్టారు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సౌత్ కరోలినాలోని బాంబెర్గ్ వరకు చేరుకున్నారు. వారికి ఇక్కడ ఆ జీవితం దొరికింది. 2,500 జనాభా ఉన్న మా చిన్న పట్టణం మమ్మల్ని ప్రేమించింది. ఇక్కడ మేము మ�
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవలి ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఓడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతుతో పోటీకి నిలిచిన యశ్వంత్.. ఓటమి తర్వాత ఎటువంటి పార్టీలో చేరనని అంటున్నారు. సిన్హా... ప్రజా జీవితంలో తన పాత్ర ఇంకా నిర్ణయించుకోలేదని
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. ఆ తర్వాత 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అందజేయనున్నారు.
టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ప్రస్థానంలో ఎన్ని ఎత్తుపల్లాలు..
ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు.
రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారని ఆయన తెలిపారు.
పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.