Home » Presidential rule
చురచంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్లు మైతీ, కుకీ యుద్ధంలో హింసాత్మకంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మెయిటీ వర్గానికి చాలా ఆధిపత్యం ఉంది. 2022 ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచి బీజేపీకి 24 సీట్లు వచ్చాయి
Presidential rule in Puducherry : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ మేరకు న�
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. గత నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏ
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. వైసీపీ నేత సి.�