Home » President's Rule
జగన్ ప్రజల పక్షాన నిలబడాలి. ఆయన పద్ధతి మార్చుకోవాలి. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి.
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
మణిపూర్ లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రావటంలేదు. హింస పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన తప్పదా?ఇదే దీనికి పరిష్కారమా?
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ ఎట్టకేలకు మద్దతును ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదించాయి. శనివారం
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రపతి పాలన వెంటనే అమలులోకి వచ్చింది. శివసేన, బీజేపీలు కుర్చీ కోసం కొట్లాడుకోవడంతో… 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో చివరకు గొడవల కారణంగా రా
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో వెంటనే రాష్టంలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోగా.. గవర్నర్ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి రా�