-
Home » Price Hike
Price Hike
పండుగల వేళ బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
LPG Price Hike : ఈ నెలలో దసరా, దీపాళి వంటి ప్రముఖ పండుగుల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చాయి.
మారుతి సుజుకి, టాటా కార్లు కొనాలనుకునే వారికి బిగ్ అప్ డేట్.. ఏప్రిల్ నుంచే రేట్లు పెరగబోతున్నాయ్.. దేని మీద ఎంత?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్లపై కొద్దిపాటి భారం వేయకతప్పడం లేదని తెలిపింది.
LPG Gas Cylinder : మళ్లీ పెరిగిన గ్యాస్ ధర .. ఎంతంటే..?
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి మరోసారి భారంగా మారింది.
Mobile Phones Price Hike : షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్ ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..!
Mobile Phones Price Hike : కొత్త స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, తొందరగా కొనేసుకోండి. అతి త్వరలో ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Sids milk: మళ్లీ పెరిగిన సిద్స్ ఫార్మ్ పాల ధరలు
Sids milk: ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్, తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్స్ ఫార్మ్, తమ ఏ2 గేదె పాలుm ఏ2 డబుల్ టోన్డ్ గేదె (బఫెలో) పాల ధరలను స్వల్పంగా పెంచినట్లు వెల్లడించింది. ఈ నూతన ధరలు అరలీటర్ పౌచ్లకు వర్తిస్తాయి. సవరించ�
Sri Lanka Cricis : ఉల్లి,టమోటా కిలో 200 పైనే.. ఎక్కడంటే……
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Petrol Price: నాలుగు రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజుల్లో మూడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు రూ.112.51కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రూ.97.81కు అమ్మతుండగా డీజిల్ ధర రూ.89.07కు..
Petrol : పెట్రో పెంపు ధరలు లేనట్టే!
దీంతో మొన్నటి వరకు వచ్చిన నష్టాలను దీంట్లో పూడ్చేందుకు రెడీ అయ్యాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. 30 లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది...
TTD: ఆర్జిత సేవ టికెట్ల ధరలు భారీగా పెంచిన టీటీడీ!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి.
Platform Ticket: సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.50 పెంపు
ప్రయాణికుల రద్దీని నియంత్రించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ రేటును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.