Home » priests
ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి ఎన్నో యత్నాలు చేసి ఎంతో కృషి చేసిన సైంటిస్టులు తాజాగా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఏలియన్స్ జాడ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటోంది నాసా.
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ
లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళనాడులోని కామాక్షిపురి ఆలయంలో పూజారులు కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కరోనా శాంతించాలని..అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలను చేపడుతున్నారు. ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్ర�
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది సహక�