Home » Prime Minister Narendra Modi
రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు.
రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
రత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేదర్ నాథ్ లో ఆయన పర్యటించనున్నారు. ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
కాప్-26 సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తోనూ సమావేశమయ్యారు ప్రధాని మోదీ.
స్కాట్లాండ్లో గ్లోబల్ క్లయిమేట్ 26వ శిఖర సమ్మేళనంలో.. వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండాను ప్రకటించారు ప్రధాని మోదీ.
పోప్ ఫ్రాన్సిస్తో ప్రధాని మోదీ భేటీ
అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని, దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు.
మహాత్మాగాంధీ చిత్రాన్ని రూ.500, రూ .2000 నోట్ల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.