Home » Prime Minister Narendra Modi
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా..
డ్రోన్ల వల్ల యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, రైతులకు కూడా ఎంతో సహకారం ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో
యూపీలో పది రోజుల ముందుగానే హోలీ జరుపుకుంటారని, ఎన్నికల ఫలితాలు రాగానే హోలీ సంబురాలు మొదలవుతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యాలను విస్మరించిన వారు...
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్నిహోత్రంతో 1035 కుండాలను
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...