-
Home » Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi
రైతులకు బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదే? మీ అకౌంట్లో రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతుల కోసం 20వ విడత రాబోతుంది. మీ అకౌంటులో రూ. 2వేలు పడగానే బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే?
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? వెంటనే ఈ పని చేయండి.. అకౌంట్లలో డబ్బులు పడతాయి..!
PM Kisan Yojana 19th Installment : పీఎం కిసాన్ రూ.2వేలు డబ్బులు ఇంకా పడలేదా? పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం.. 19న ఢిల్లీ కొత్త సీఎం ఎవరో తేలిపోనుంది!
Delhi CM : అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 20న చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో, బీజేపీ శాసనసభా పార్టీ సభా నేతను ఎన్నుకోనుంది.
కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.. 40 సీట్లు కూడా రావు: నరేంద్ర మోదీ
దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
జనవరి 22న పిల్లల్ని కంటారట.. కొత్త వ్యాపారాలకూ అదే రోజు ముహూర్తం.. ఆ రోజు ప్రత్యేకత ఏంటి?
జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు. కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి?
రామాలయం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు
పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�
రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు....
తెలంగాణ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు.. తెలుగులో ట్వీట్ చేస్తూ కీలక సూచనలు..
ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు.
ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, సాహసం గొప్పవి అంటూ ప్రశంసలు
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటరావటంతో పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మోదీ, షారుఖ్లేనా? సరిగ్గా చూసి చెప్పండి
ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది నిజంగా వాళ్లేనా? ఓసారి మీరు చెక్ చేయండి.