Home » Prime Minister Narendra Modi
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.
ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.
భోపాల్ వేదికగా సీఎం కేసీఆర్ పై మొట్టమొదటిసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని స్వయంగా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా కేసీఆర్ పై విమర్శలు చేయటం అత్యంత గ�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ప్రధాని మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, KGF హీరో యశ్, కాంతార హీరో రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, పలు అంశాలపై మాట్లాడి ఇటీవల వారు సాధించిన విజయాల్న�
ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి �
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా వారణాసిలో జెండాఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ బంగ్లాదేశ్, ఇండియాలోని 27 నదుల్లో పర్యటిస్తుంది. 51 రోజ�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధ�
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.