Home » Prime Minister
బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు
ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్లకు రక్తంతో లేఖలు రాశారు. తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశా�
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చార్టెడ్ ఫ్లైట్ లో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సోనియా గాంధీ ఫొటో చేశారు. అనంతరం ‘‘ఇంత ఒత్తిడిలోనూ చాలా దయతో ఉన్నారు’’ అనే అర్థంలో పోస్టు పెట్టారు
ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భా�
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా అలాగే చేస్తాం. విభిన్న సంస్కృతులవారికి మా దేశం స్వాగతం పలుకుతుంది. మేము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తాం. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశం.
అమెరికా-భారతీయ పరిశ్రమ, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఎక్కువ సాంకేతికత భాగస్వామ్యం, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను సులభతరం చేసే విధానాలను ప్రోత్సహించడానికి, నిబంధనలను అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది
అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు