44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్గా కూడా పని చేశారు. న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగిన జాసిండా అర్డెర్న్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్�
మంగళవారం బీజాపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘బ్రిటన్ అత్యున్నత పదవిని రిషి సునాక్ అధిరోహించారు. హిజాబ్ ధరించిన యువతి భారత దేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’ అని అన్నారు. కాగా, ఓవైసీ వ్యాఖ్యలకు బుధవారం బీజేపీ కౌంటర్ అటాక్ చే�
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు రిషి సునక్.ప్రభుత్వం ఏర్పాటుకు కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ఆహ్వానించారు. కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ప్రధానిగా ప్రకటించారు.బ్రిటన్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్.. ప్రధానిగా ఎన
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆమె స్పందిస్తూ ‘‘పుతిన్పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోంది. అందరూ ఉక్రెయిన్కు మద్దతునీయాలి. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలి’’ అని అన్నారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక కింగ్ చ�
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలో ఇదే మొట్టమొదటి అతివాద ప్రభుత్వం. వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్ల్యాండ్ అండ్ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం తన
యూకే ప్రధాని లిజ్ ట్రస్పై సొంతపార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆమెతో పోటీ పడి ఓడిని రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?
జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్-జపాన్ స్నేహ బంధం �
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.
వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్�
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ