-
Home » Prime Minister
Prime Minister
యుక్రెయిన్లో యుద్ధం, భారత్పై ట్రంప్ టారిఫ్ల వేళ.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోనులో మాట్లాడిన మోదీ.. ఏం జరుగుతోంది?
జపోరిజ్జియా బస్ స్టేషన్పై జరిగిన రష్యా బాంబు దాడి సహా తాజా దాడులపై మోదీకి జెలెన్స్కీ వివరాలు తెలిపారు. ఆ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారని తెలిపారు.
వారు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసింది: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం
భారత్ ప్రతిచర్యలకు పాకిస్థాన్ భయపడిపోయి కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని చెప్పారు.
రాత్రి 8గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆపరేషన్ సిందూర్ గురించి ఏం చెబుతారోనన్న ఉత్కంఠ..
ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించే అవకాశం ఉంది.
మోదీపై టెర్రర్ ఎటాక్ జరగొచ్చు.. పోలీసులకు వార్నింగ్ నోట్
ఈ బెదిరింపు నోట్పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
నరేంద్ర మోదీనే హ్యాట్రిక్ ప్రధానమంత్రి.. యూకే ప్రముఖ దినపత్రిక సంచలన కథనం
భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్ర�
ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ భారతీయ పౌరుల పురోగతికి, మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఆఫ్రికన్-అమెరికన్ నటి,గాయని మేరీ మిల్బెన్ ప్రశంసించారు.....
రాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్ అని పేరు మార్పు.. రేపే ప్రధాని మోదీచే ప్రారంభం
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లోని 17 కి.మీ పొడవైన సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది.
శరద్ పవార్ ప్రధానమంత్రి కాదు.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
Minister KTR : గుజరాత్ని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ? ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు
పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?
Delhi: బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కాషాయ నేతలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా సహా ప్రముఖ నేతలు మోదీకి ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. మోదీ రాకతో పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.