Home » priority
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. �
దేశంలోని బ్యాంకుల్లో, బ్రాంచ్ లెవెల్లో అధికారులు కస్టమర్లతో స్థానిక భాషల్లోనే మాట్లాడాలని బ్యాంకర్లకు సూచించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం బ్యాంకర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడారు.
గత నెలలోనే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదించింది. కాగా, సోమవారం ఈ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై 39 మంది సభ్యులతో ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కార్యక�
జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టం 500ఎకరాల చొప్పున మొత్తం 10వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
covid vaccine odisha : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఆరోగ్య కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వారికి తొలుత ప్రాధాన్యత కల్పిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం కరోనా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అ�
మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుం