Prisoners

    Operation Mask in prison : 3 రోజుల్లో 7 వేల మాస్కులు తయారు చేసి రికార్డు సృష్టించిన ఖైదీలు

    April 20, 2021 / 11:00 AM IST

    3 days prisoners made 7 thousand masks : భారతదేశమే కాదు మొత్తం కరోనాతో యుద్ధం చేస్తోంది. కంటికి కనిపించని మహమ్మారితో యుద్దం చేస్తూనే ఉంది. మాస్కులు తప్పనిసరి అయ్యాయి. మాస్కు లేకపోతే చాలు జరిమాలు వేస్తున్న పరిస్థితి పోవటంలేదు. దీనికి కారణం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా �

    IPL 2021 Fever : IPL మ్యాచ్ లు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష

    April 14, 2021 / 03:40 PM IST

    IPL Fever : IPL మొదలైందంటే క్రికెట్ ప్రేమికులకు ఇంకేమీ పట్టదు. ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా మానేసి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు. రెప్ప వేస్తే ఏం మిస్ అవుతామోనని ఉత్కంఠగా చూస్తుంటారు. కరోనా కూడా IPLను అడ్డుకోలేకపోయింది. ప్రపంచానికే స్టాప్ బోర్డు చూపించ

    ములాఖాత్ ప్రారంభమయ్యేనా ? ఖైదీల యోగక్షేమాలపై కుటుంబసభ్యుల్లో ఆందోళన

    October 29, 2020 / 09:53 AM IST

     Prisoners Urge Govt To Resume Mulaqat : కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్‌లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని ఎదురుగా చూసుకోలేక, మనస్సు విప్పి మాట్లాడలేక ఆవేదనతో గడుపుతున్నారు ఖైదీలు. ఆన్‌లైన

    విజృంభిస్తోన్న కరోనా..రిమాండ్ ఖైదీలకు సోకిన వైరస్

    April 25, 2020 / 09:11 AM IST

    కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర

    సమాధులు తవ్వండి, గంటకు రూ.400 ఇస్తాం, ఖైదీలకు ప్రభుత్వం ఆఫర్

    April 6, 2020 / 03:32 AM IST

    అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో

    కరోనా ఎఫెక్ట్.. తీహార్ జైలు నుంచి 356 మంది ఖైదీల‌ విడుద‌ల

    March 28, 2020 / 07:59 PM IST

    క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోంది. తీహార్ జైలు అధికారులు 356 ఖైదీల‌ను విడుద‌ల చేశారు.

    కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు

    March 21, 2020 / 05:53 PM IST

    కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం, కోర్టులు కూడా తాత్కాలికంగా మూసివేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరగిపోయాయి. ఈ క్రమంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు జైలులో ఉండే ఖైదీలు. లేటెస్ట్‌గా కోల్‌కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీల

    జైళ్లల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి…ఆర్ఎస్ఎస్ చీఫ్

    December 8, 2019 / 11:21 AM IST

    దేశ వ్యాప్తంగా ఉ‍న్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్�

    మొదటి రోజే నిందితులకు జైలులో మటన్

    December 2, 2019 / 04:57 AM IST

    దేశమంతా దిశాకు న్యాయం చెయ్యాలంటూ.. నిందితులకు ఉరే సరి అంటూ నినాదాలతో హోరెత్తుతుంది. శంషాబాద్‌లో అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన వెటర్నరీ డాక్టర్‌ నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులులకు 14 రోజుల రిమాండ�

    పాక్ జైలు నుంచి విడుదల : భారత్ చేరుకున్న 100 మంది జాలర్లు

    April 8, 2019 / 03:51 PM IST

    పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�

10TV Telugu News