Home » Private
నాలుగు నెలలే టార్గెట్.. ఈలోగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గాడిన పడకపోతే ఇక ప్రైవేట్ పరమే మిగిలిందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు..
పదో తరగతి చదివే విద్యార్థుల పేర్లు నామినల్ రోల్స్ జాబితాలో(ఎన్ఆర్) ఉంటేనే పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తారు. ఇది ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జాబితాలో లేని పేర్లను నమోదు చేయడానికి మంగళవారం వరకు అవకాశ�
Axis Bank : కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్ఫోన్ అవసరం లేదు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. SBI, IC
Poonam Pandey – Bold – హాట్ మోడల్ గా పేరొందిన పూనమ్ పాండే పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 01న కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిందని వెల్లడిస్తూ..దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ భామ. దీంతో ఆమె
మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్కు �
భారత అంతరిక్ష రంగంలో ఇక పెను మార్పులు రాబోతున్నాయా... రోదసిలో ఇప్పటికే ప్రపంచదేశాల సరసన
నిబంధనలు పట్టించుకోరు. ఫీజుల్లో నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా అడ్మిషన్లు. అందినకాడికి దోపిడీ. ఇదీ ఏపీలోని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల తీరు. కాలేజీ
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అ�
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�
భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం(ఫిబ్రవరి-16,2020)ను జెండా