Home » private employees
EPFO EDLI Scheme : ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి మరణిస్తే నామినీకి రూ. 7 లక్షల వరకు బీమా అందుతుంది.
ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ పథకానికి రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం పీఎఫ్పై అందుతున్న వడ్డీ తక్కువగా ఉంది. EPFO 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF పై వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. EPF వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, PF వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింద�
ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ
ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఉద్యోగుల ప�