Home » private hospitals
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
కరోనా టీకా సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది కేంద్రం. టీకా ధరతో పాటు, సర్
Covid-19 vaccination Phase 2 drive: దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ దశలో 60ఏళ్లకు పైబడినవారితో పాటు 45ఏళ్లు పైబడినవారికి కరోనా టీకాను ఇవ్వనున్నారు. వీరిలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రథమంగా టీకాను అం�
Corona second dose : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి డోస్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీ నుంచి రెండో డోస్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర�
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
Covid-19 treatment: ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ఇంతే ఫీజు వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 14 రోజుల వైద్యానికి గరిష్టంగా రూ.4 లక్షలే వస�
ప్రైవేట్ ఆస్పత్రులతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇచ్చే విషయంపై ఇంకా తమ చర్చలు పూర్తి కాలేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. మరోసారి భేటీ అయ్యాక స్పష్టత ఇస్తామని ప్రైవేట్ ఆస్పత�
దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస�
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్