Home » private hospitals
ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్దమైంది. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో 64 ఆసుపత్రులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కూకట్పల్లి ఓమ్నీ ఆసుపత్రిపై అత్యధికంగా ఆర
Private Hospitals: తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి హాస్పిటళ్లు. ఒక్కో పేషెంట్కు లక్షల్లో బిల్లులు వేస్తూ దోచేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు సీరి
18 ఏళ్లు దాటినవారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. కొవిడ్ వ్యాక్సినేషన్ అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్ర
కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చి�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో కరోనా రోగులను దోపిడీ చేస్తున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కరోనా బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల
కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరో
ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ కోసం ఒక్క డోసుకు రూ.700 నుంచి రూ.1500వరకూ వసూలు చేస్తున్నాయి. అది కూడా 18 నుంచి 44ఏళ్ల గ్రూపు వారు CoWINవెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న వివరాలు..
కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల�
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.