Home » private hospitals
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోండగా.. రోజుకు 3 లక్షలకు మించి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతున్నట్లుగా అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే బ్లాక్ మార్కెట్ల దందా ఆందోళన కలిగిస్తుండగా.. కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తోన్న
కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భారత వ్యాక్సిన్ తయారీదారు భారత బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ ధరలను వెల్లడించింది. కేంద్రానికి ఒక్కో డోసు రూ.600కు ఇవ్వనుంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
కాసుల కక్కుర్తే ముఖ్యం.. దోచుకోవడమే లక్ష్యం.. కాసులుంటేనే వైద్యం.. కరోనా అని వస్తే చాలు.. వాళ్లే వారికి క్యాష్బ్యాంక్. కడపలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా దోపిడీ షురూ చేశాయి.
యునైటెడ్ స్టేట్స్ ఆధారిత సంస్థ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ తమ కరోనావైరస్ వ్యాక్సిన్ను భారతదేశంలోని ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే సరఫరా చేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.
కరోనా టీకాల విషయంలో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.250 అందిస్తున్న వ్యాక్సిన్లు బందు కానున్నాయి. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.