Home » private hospitals
Ayushman Card : ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సీఐడీ. హైదరాబాద్ సహా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లో పలు ఆసుపత్రుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ కానున్నాయి. దీనికి సంబంధించి డీహెచ్ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుప్రత్రుల్లో కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కరోనా చ
అత్యధిక లాభాలకు పోకుండా నిర్ణీత ధరలకే కొవిడ్ వ్యాక్సిన్లు విక్రయించాలని కేంద్రం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసు రూ.780, రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ రూ.వెయ్యి 145 వాటితో పాటు కొవాగ్జిన్ రూ.వెయ్యి 410కే అమ్మాలని నిర్ణ�
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిం�
ఢిల్లీలో 18 నుంచి 44ఏళ్ల లోపు వయస్సున్న వారికి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకే వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.